పెద్దిభొట్ల సుబ్బరామయ్య సమకాలీన రచయితలలో పేరెన్నికగన్నవాడు. ఈయన రచనలు అత్యధికం విషాదం మేళవించిన సామాన్య జీవన కధలుగా ఉంటాయి.